Exclusive

Publication

Byline

జీహెచ్ఎంసీలోకి 27 మున్సిపాలిటీలు, కొత్త డిస్కమ్ : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

భారతదేశం, నవంబర్ 25 -- ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కా... Read More


ఏపీలో మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్.. మార్కాపురం, మదనపల్లె, పోలవరం

భారతదేశం, నవంబర్ 25 -- ఏపీలో మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీంతో మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయనున్నారు. కొన్ని రోజులుగా మం... Read More


సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న టమాటా ధరలు.. ఒక కిలో 80 రూపాయలు!

భారతదేశం, నవంబర్ 25 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టమోటా ధరలు బాగా పెరిగాయి. చిత్తూరు బెల్ట్‌లోని హోల్‌సేల్ మార్కెట్లు, రిటైల్ మార్కెట్లలో కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఆసియాలోనే అతిపెద్ద టమోటా వాణిజ్య కేంద్... Read More


తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2025.. నవంబర్ 30 వరకు సీఎం రేవంత్ సమీక్షలు!

భారతదేశం, నవంబర్ 25 -- డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ 2025 కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాలు, దేశా... Read More


దీక్షలో డ్యూటీ చేయకూడదు.. సెలవులు తీసుకోవాలి : పోలీస్ శాఖ కీలక ఆదేశాలు

భారతదేశం, నవంబర్ 25 -- మతరపమైన దీక్షలపై తెలంగాణ పోలీస్ శాఖ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు చర్చనీయాంశమైంది. మతపరమైన దీక్షలు తీసుకుంటే.. సెలవులు తీసుకోవాలని, డ్యూటీలో ఉండగా దీక్షలు చేయడానికి వీలు లేదని వెల్లడిం... Read More


ఉగాదిలోపు 5 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం.. ప్రతీ మూడు నెలలకోసారి గృహప్రవేశం : మంత్రి పార్థసారథి

భారతదేశం, నవంబర్ 25 -- సీఎం, మంత్రులు కష్టపడి పని చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటు... Read More


బీడీఎల్ హైదరాబాద్‌లో 156 అప్రెంటీస్ ఖాళీలు.. ఎలా అప్లై చేయాలి?

భారతదేశం, నవంబర్ 25 -- భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) 156 అప్రెంటిస్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక బీడీఎల్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన... Read More


తిరుమల పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమనకు నోటీసులు!

భారతదేశం, నవంబర్ 25 -- తిరుమల పరకామణి చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని త... Read More


జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్‌కు మూడు రోజులే గడువు.. డిసెంబర్ 1న కరెక్షన్ విండో!

భారతదేశం, నవంబర్ 24 -- ఐఐటీలు, ఎన్‌ఐటీల్లోని బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్‌ 1 రిజిస్ట్రేషన్ గడువు నవంబర్ 27వ తేదీ రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. అద... Read More


పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు : పంచమీ తీర్థానికి టీటీడీ ‌ఏర్పాట్లు

భారతదేశం, నవంబర్ 24 -- పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 25వ తేదీ పంచమీ తీర్థానికి టీటీడీ ప‌టిష్ట ఏర్పాట్లు చేస్తోంది. పంచమీ తీర్థం నిర్వహణకు అవసరమైన క్యూలైన్లు, బ్యారీకేడ్లు, ప‌ద్మపుష... Read More